విశాఖ : విశాఖ : విశాఖలో ప్రపంచ దిగ్గజం 'గూగుల్' తన భారీ ఎఐ డేటా సెంటర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మంగళవారం తర్లువాడలో ...
కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దేశ ప్రజలకు ఏదో ఒక కారణంతో క్యూలలో పడిగాపులు కాయడం ...
లీటర్పై రూ.20 పెరగొచ్చు ఎంకె గ్లోబల్ అంచనా న్యూఢిల్లీ : అమెరికా యుద్ధోన్మాదం భారతీయుల జేబుకు చిల్లుపెట్టనుంది. అంతర్జాతీయ ...
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బద్ది పడగలో శ్రీనాథ్ ఆరవ తరగతి చదువుతున్నాడు. దర్గపల్లి నుండి సైకిల్ పై వచ్చేవాడు. క్లాసులో ...
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఒక ఆహార కార్యక్రమం మాత్రమే కాదు. పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్కు దారులు వేసే ఒక బాధ్యతాయుతమైన పని ఇది. ''ఆరోగ్యవంతమైన పిల్లలు - శక్తివంతమ ...
పార్లమెంట్లో ఏప్రిల్ పదిహేడున ఒక భారీ ఎదురుదెబ్బ తిన్న తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలులో ఉన్న ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఆకాశవాణి, దూరదర్శన్లలో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఒక వైపు తమిళ ...
అడుగంటిన భూగర్భ జలాలు ఇంకుతున్న బోరు బావులు ఎండుతున్న వందల ఎకరాలు ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి : అనంతపురం జిల్లాలో చీనీ ...
'ఓ వృద్ధుడు తన తెగ కోసం ఎంతలా తపించాడు' అనేది తెలుసుకోవాలంటే కేరళ ఇడుక్కి జిల్లాలోని ఓ గ్రంథాలయం గురించి తెలుసుకోవాలి.
ఏ బంకు వద్ద చూసినా బారులు తీరిన జనం అధికారుల ప్రకటనలకు భిన్నంగా పరిస్థితి పోలీసు బందోబస్తుతో అమ్మకాలు ప్రజాశక్తి - యంత్రాంగం ...
శక్తివంతమైన ఆర్థిక నగరం విశాఖ ఉప రాష్ట్రపతి సిపి.రాధాకృష్ణన్ సందడిగా ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపు ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ జాతీయ స్థాయిలోనే కాక ...
యూనిట్ కొనుగోలు ధర రూ.4.60కు తగ్గించేలా ప్రణాళికలు ఇంధన రంగ పరిశోధనకు ప్రత్యేక యూనివర్సిటీ : సిఎం చంద్రబాబు ...
సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : లాభాపేక్షతో ఆయిల్ కృత్రిమ కొరత సృష్టించిన కంపెనీలపై రాష్ట్ర ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results